Tuesday, 10 November 2015

పవన్ ఆ కథ కి ఫ్లాట్ అయ్యిపోయాడట

లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఒక కథ కి పూర్తిగా ఫ్లాట్ అయ్యిపోయాడట. సర్దార్ షూటింగ్ లో బిజీ గా ఉన్న పవర్ స్టార్ గుజరాత్ షెడ్యూల్ తర్వాత కొంచం గ్యాప్ రావడం తర్వాతి సినిమా కోసం కథలు వింటునాడు. ఆ సమయం లో రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పిన కథ పవన్ ను ఎంతగానో ఇంప్రెస్స్ చేసిందట. వెంటనే కథ ని పూర్తిగా డెవలప్ చేసి తీసుకురమన్నారట. సాయి మాధవ్ బుర్రా రచయిత గా చేసినవి 4 సినిమాలే. క్రిష్ సినిమాలకు పనిచేసిన ఆయన తన  మాటల రచన తో మొత్తం అందర్నీ తన వైపు తిప్పుకున్నాడు. లేటెస్ట్ గా విడుదల అయిన "కంచె" సినిమాలో dialougs ఎలా పెలాయో అందరికి తెలిసిందే. 

0 comments:

Post a Comment